నిరుద్యోగుల సమస్యలపై మంత్రితో చర్చించిన జేఏసీ ప్రతినిధులు

57చూసినవారు
సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ అధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు మంగళవారం రాత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 3 గంటల పాటు నిరుద్యోగుల సమస్యలపై చర్చించినట్లు వారు తెలిపారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్