బోనాల నిధులకోసం అప్లై చేసుకోండి

65చూసినవారు
బోనాల పండగ ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం 34 శాతం పెంచి 20 కోట్ల రూపాయల నిధులు బోనాల పండుగ ఉత్సవాలకు మంజూరు చేయడం జరిగింది. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల కమిటీ వారు పీకేట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే బోనాల పండుగ సందర్భంగా ఆలయాలన్నింటికీ నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్