వామ్మో.. వారంలో 443 ఫీవర్ కేసులు నమోదు

70చూసినవారు
వామ్మో.. వారంలో 443 ఫీవర్ కేసులు నమోదు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వైరల్ జ్వరాల బాధితులు క్యూ కడుతున్నారు. వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 25 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. వీరి కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్