భువనగిరి పార్లమెంట్ టికెట్ కిరణ్ కుమార్ రెడ్డి కి ఇవ్వాలి

75చూసినవారు
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని ఓయూ జేఏసీ నాయకులు నరేందర్ పవార్ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఓయూలో వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పటిష్టతకు విశేషమైన కృషి చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్