మురుగునీటి శుద్ధి ప్లాంట్ లని ప్రారంభించిన ముఖ్యమంత్రి

1514చూసినవారు
ఉప్పల్ నల్లచెరువు, నాచారం పెద్ద చెరువుల మురుగునీటి శుద్ధి ప్లాంట్ లని ఉప్పల్ లో శనివారం సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం లో మంత్రి శ్రీధర్ బాబు, జి హెచ్ ఎమ్ సి మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ కంటెస్టేడ్ ఎమ్మేల్యే మందముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్