ఉప్పల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన

582చూసినవారు
భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ, బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి రాధిక ఎక్స్ రోడ్డు , మల్లాపూర్ శివ హోటల్ వద్ద నిరసన కార్యక్రమం శనివారం నిర్వహించాయి. ఐటి, ఈడి, సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వారు విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్