డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి కార్పోరేటర్ నివాళి

82చూసినవారు
భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కమలనగర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి బీజేపీ గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ. ముఖర్జీ గొప్ప దేశ భక్తుడు, స్వతంత్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, దేశ సమైక్యత, సమగ్రతకు గొప్ప వారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్