'ఆ ముగ్గురు జట్టులో ఎందుకు లేరో అర్థం కావడం లేదు'

76చూసినవారు
'ఆ ముగ్గురు జట్టులో ఎందుకు లేరో అర్థం కావడం లేదు'
శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపికలో సంజూ, యుజ్వేంద్ర చాహల్, అభిషేక్ శర్మకు చోటు దక్కలేదు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. “చాహల్, అభిషేక్, సంజూ అద్భుతమైన ఆటగాళ్లు. ఈ ముగ్గురికీ చోటు ఎందుకు దక్కలేదో అర్థం చేసుకోవడం చాలా కష్టం” అని తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్