ICC ట్రోఫీ: మరోసారి భారత్-పాక్ మ్యాచ్?

63చూసినవారు
ICC ట్రోఫీ: మరోసారి భారత్-పాక్ మ్యాచ్?
ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరోసారి భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. 2025 మార్చి 1న లాహోర్ లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్ పై BCCI ఇంకా తన నిర్ణయం వెల్లడించటం లేదని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-Aలో ఇండియా, పాక్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-Bలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గాన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్