లోటస్పాండ్లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్
By Shashi kumar 61చూసినవారుహైదరాబాద్- జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్ బఫర్ జోన్లో నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్(ఈవీడీఎం) ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు. బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కుపాదం మోపారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.