భారత్ ఓటమి

15253చూసినవారు
భారత్ ఓటమి
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. గిల్ 31, సుందర్ 27, ఆవేశ్ ఖాన్ 16 మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ 0, గైక్వాడ్ 7, పరాగ్ 2, రింకూ 0, జురెల్ 6, బిష్ణోయ్ 9 పరుగులు చేశారు. రజా 3, చటార 3 వికెట్లతో అదరగొట్టారు.

సంబంధిత పోస్ట్