ఆఫ్గాన్ చేతిలో భారత్ ఓటమి

69చూసినవారు
ఆఫ్గాన్ చేతిలో భారత్ ఓటమి
ఆసియా కప్‌ సెమీఫైనల్‌-2లో అఫ్గానిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 207 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు రమణదీప్ సింగ్ 64, బదోని 31 రాణించారు. ఆఫ్గాన్ బౌలర్లు అల్లా గజన్‌ఫర్, అబ్దుల్ రెహమాన్ తలో రెండు వికెట్ల పడగొట్టగా, అష్రఫ్ ఒక వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్