చెలరేగిన అఫ్గానిస్థాన్‌.. భారత్‌ లక్ష్యం 207

75చూసినవారు
ఆసియా కప్‌లో భాగంగా సెమీఫైనల్‌-2 పోరులో ఆఫ్గాన్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు జుబైద్‌ అక్బరి (64), అటల్‌ (84) అద్భుత ఇన్నింగ్స్‌తో శుభారంభాన్నిచ్చారు. భారత్‌ బౌలర్లలో రసిఖ్‌ దార్‌ సేలం 3 వికెట్లు పడగొట్టగా.. ఆకిబ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ స్కోరు 60/3 (8).

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్