ప్రధాని మోదీని అలరించిన బండారు దత్తాత్రేయ మనుమరాళ్లు(video)

75చూసినవారు
హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బుధవారం కుటుంబసభ్యులతో కలిసి పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మోదీకి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మనుమరాళ్లు మోదీ ముందు పాటపాడి అలరించారు. కాగా.. ఈ చిన్నారులు ప్రధాని ముందు పాట పాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్