అవమానించారు.. వేడుకల్లో పాల్గొనం: కేసీఆర్

16189చూసినవారు
అవమానించారు.. వేడుకల్లో పాల్గొనం: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని BRS అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. 'తెలంగాణ అస్థిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నాం. ఇకనైనా వైఖరి మార్చుకుని సంక్షేమం కోసం పాటుపడాలి. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించింది' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్