గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. 53 మంది మృతి (వీడియో)

77చూసినవారు
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఐడీఎఫ్ దాడుల్లో 24 గంటల్లో 53 మంది చనిపోయారు. మరో 357 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారిలో పారా మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. తాల్ అస్-సుల్తాన్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో బాధితులకు సహాయం చేయడానికి వెళ్లినప్పుడు వారు గాయపడ్డారు. గాజా స్ట్రిప్ మొత్తం తమ ఆధీనంలోకి వచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్