నిజామాబాద్ జిల్లాలో దారుణం

51చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో దారుణం
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడు రోజు క్రితం చిట్టాపూర్ లో రాకేష్ (12) అదశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ బాలుడు హత్యకు గురయ్యాడు. దీంతో ఈ బాలుడి హత్య జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ లో ఈనెల 11న మిస్సింగ్ కేసు నమోదు అయినట్టు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్