పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలను గేలిపించుకోవాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలను గేలిపించుకోవాలని, బడుగు బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలంలోని తిమ్మపుర్ సహకార సంఘ చైర్మన్ బస శ్రావణ్ పేర్కొన్నారు. అదివారం మండలంలోని తిమ్మపుర్ గ్రామంలో ఎర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తె గుర్తింపుతోపాటు వారితగ్గ పదవులు వస్తాయని శ్రావణ్ పెర్కోన్నారు.