అందరి కృషితో గణేష్ నిమజ్జనం విజయవంతం: ఎస్పీ అశోక్

69చూసినవారు
అందరి కృషితో గణేష్ నిమజ్జనం విజయవంతం: ఎస్పీ అశోక్
జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనం ఎటువంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగిందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ అందరి కృషి వల్లనే గణేష్ నిమజ్జనం విజయవంతం అయ్యిందని ఇందులో మున్సిపల్, విద్యుత్, పోలీస్ శాఖలు సమిష్టిగా పనిచేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్