ప్రధాని మోదీకి జెలెన్ స్కీ ఫోన్

58చూసినవారు
ప్రధాని మోదీకి జెలెన్ స్కీ ఫోన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య గడిచిన రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. దీనికి సంబంధించి స్విట్జర్లాండ్ లో త్వరలో శాంతి సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. ఇందులో భారత్ పాత్ర అత్యున్నత స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా అవకాశం ఉన్నప్పుడు ఉక్రెయిన్ ను కూడా సందర్శించాలని మోదీని ఆహ్వానించారు.

ట్యాగ్స్ :