బాన్సువాడ మండలం దేశాయిపేటలో కొలువైన అష్టదశ శక్తి పీఠాలు

52చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దిసాయిపేట్ గ్రామంలో కొలువుదీరిన అష్టాదశ శక్తి పీఠాలు గురువారం ఏర్పాటు చేశారు. గ్రామంలో గత 25 సంవత్సరాలుగా ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇది 25వ సంవత్సరం సందర్భంగా గ్రామస్తులంతా కలిసి ఏకతాటిగా అష్టాదశ శక్తి పీఠాలను నెలకొల్పారు.

సంబంధిత పోస్ట్