మైలారంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

584చూసినవారు
మైలారంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం
నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పతాకాలను వివరించి.. చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కుమ్మరి నారాయణ, నాయకులు గడ్డం మహేందర్ గౌడ్, సంకుర్ సాయ గౌడ్, ముదెలి రాములు, ధార వెంకటి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్