నిజాంసాగర్ డీ28 ఉపకాలువకు పెరిగిన నీటిమట్టం

73చూసినవారు
నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు నీరు అందించే డీ28 ఉప కాలువ కింద పంటపొలాలకు నీరు అందడం లేదంటూ గత వారం రోజులుగా పలు పత్రికల్లో వచ్చిన వార్తా కధనాలకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ప్రస్తుతం నీటి స్తాయి ఐదు అడుగులకు మించి వరద నీరు వస్తుండడంతో దిగువ రైతులు వరినాట్లు ప్రారంభానికి సిద్ధంం చేస్తున్నారు. పలువురు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్