మైలారంలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు

53చూసినవారు
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చి దాండియా ఆటలు ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ సంబరాలను ప్రతియేటా ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్