మాస్ కాపీ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎంఈఓ నాగేశ్వరరావు

553చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ లో మాస్ కాపీలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎలాంటి మాస్ కాపీయింగ్ పాల్పడ్డ తక్షణమే అధికారులపై చర్యలు తీసుకుంటామని నాగేశ్వరరావు మీడియాకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్