కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు

80చూసినవారు
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు
బాన్సువాడ పట్టణంలోని విఠలేశ్వర ఆలయంలో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జపాల పాండురంగ శర్మ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, నాయకులు గుడాల నాగేష్, గొల్ల వెంకన్న యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు మోచి గణేష్, సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్