ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి గురుకు అభిషేకాలు

63చూసినవారు
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి గురుకు అభిషేకాలు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘము ఆధ్వర్యంలో కుల ఆరాధ్య గురు వాల్మీకి మహర్షి మందిరం వద్ద గురు పౌర్ణమి సందర్బంగా అభిషేకలు, ప్రతేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ సంఘ సభ్యులు వాల్మీకి మహారాజ్ ను గురువుగా కొలిచి ప్రతి సంవత్సరం ప్రతేక పూజలు నిర్వహిస్తామని పట్టణ ముదిరాజ్ అధ్యక్షులు సాయిరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్