ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినబిఆర్ఎస్ నాయకులు

68చూసినవారు
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినబిఆర్ఎస్ నాయకులు
మహ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్, గాలిపూర్, కోమలంచ, తుంకిపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారంఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, రాష్ట్రసీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మల్లికార్జున్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్