తిమ్మా నగర్ గ్రామంలో సంబరాలు

59చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ సంబరాలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్