రాంపూర్(కలన్) పాఠశాల విద్యార్థులకు ఏక రూప దుస్తుల పంపిణీ

77చూసినవారు
రాంపూర్(కలన్) పాఠశాల విద్యార్థులకు ఏక రూప దుస్తుల పంపిణీ
పిట్లం మండలం రాంపూర్(కలన్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వసంతమ్మ గురువారం ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. పిల్లలకు నాణ్యమైన దుస్తులు సకాలంలో ప్రభుత్వం అందించినందుకు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారని, ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విఠల్, నబీ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్