రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఏవో

67చూసినవారు
రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఏవో
ఆగస్టు 5వ తేదీ లోపు అర్హులైన రైతులందరూ రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జుక్కల్‌ ఏవో నవీన్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. జూన్‌ 28, 2024 వరకు ధరణి పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుని డిజిటల్‌ పట్టా పొందిన రైతులు రైతుబీమా పథకానికి దరఖాస్తుకు అర్హులని ఆయన తెలిపారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో గాని, గ్రామాల వారీగా ఏఈఓలకు గాని పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్సు, నామిని ఆధార్‌కార్డు జిరాక్సులు ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్