శ్రీ శివ పుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర

79చూసినవారు
శ్రీ శివ పుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని శ్రీ శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో 9 రోజులు నిత్య పూజలు అందుకున్న గణేష్‌నికి సోమవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గణేష్ నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా గణేష్ మండలి సభ్యులు పులిహోర ప్యాకెట్లను భక్తులు పంపిణీ చేస్తూ, డీజే పాటల మధ్య డాన్సులు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్