అంగరంగ వైభవంగా లక్ష్మమ్మ తల్లీ బోనాలు

62చూసినవారు
పడంపల్లి గ్రామంలో లక్ష్మమ్మ బోనాలు సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అంగరంగ వైభవంగా శుక్రవారం ఊరేగింపడం జరిగింది. ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. అలాగే సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరికి తల్లి దీవెన ఉండాలని గ్రామ ప్రజలు డబ్బు సప్పులతో పడంపల్లి గ్రామంలో సంవత్సరానికి ఒకరోజు పండుగ జరుపుకుంటాం అని గ్రామ ప్రజలు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్