బిచ్కుందలో పోలింగ్ సరళని పరిశీలించిన ఎమ్మెల్యే

61చూసినవారు
బిచ్కుంద మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలని ఆయన నాయకులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్