మున్నూరు కాపులు కాంగ్రెస్ కు మద్దతు పలకాలి.. కాసుల బాలరాజ్

55చూసినవారు
బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ ఆవరణలో గురువారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కాపులను విస్మరించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు మద్దతు పలకాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్