నిజాంసాగర్ బస్టాండ్ కు తూతూ మంత్రంగా మరమ్మత్తులు

69చూసినవారు
నిజాంసాగర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ కు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి ఆర్టీసీ అధికారులు చేతులు దులుపుకున్నారు. నూతన బస్టాండ్ లో ఏర్పాటు చేయక పాత దానికి కొత్త పూత పూసినట్లు కలర్ పూసి చేతులు దులుపుకున్నట్లు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నూతన బస్టాండ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్