ఎండిన పంటలను పరిశీలించిన హరీష్ రావు

560చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట మండల కేంద్ర సమీపంలో నీరులేక ఎండిన పంట పొలాలను ఆదివారం మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు టి. హరీష్ రావు బీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జి. అనిల్ కుమార్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్యెల్యేలు గంపగోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే వున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్