పదవి బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శి

80చూసినవారు
పదవి బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శి
జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ మండలం మంగ్లుర్ గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా రమ్యశ్రీ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గత ఐదు సంవత్సరాల నుంచి పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ. గ్రామంలో తన దృష్టికి వచ్చిన సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్