వ్యాపారస్థులతో సమావేశం అయిన జుక్కల్ ఎమ్యెల్యే

51చూసినవారు
వ్యాపారస్థులతో సమావేశం అయిన జుక్కల్ ఎమ్యెల్యే
జుక్కల మండల కేంద్రంలో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వివిధ వ్యాపార సముదాయాల వారితో సమావేశం అయ్యారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షట్కార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్యెల్యే వ్యాపారులను కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, జుక్కల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ వున్నారు.

ట్యాగ్స్ :