ఎమ్మెల్యేనీ, రిపోర్టర్ ను పరామర్శించిన జువ్వాడి సోదరులు

79చూసినవారు
ఎమ్మెల్యేనీ, రిపోర్టర్ ను పరామర్శించిన జువ్వాడి సోదరులు
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఇటీవలే మరణించగా రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణరావు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు పిల్లలకు, ఎమ్మెల్యే సత్యంకి మనోదైర్యం ఇవ్వాలని కోరుకున్నారు. శనివారం మెట్ పల్లిలోని రిపోర్టర్ రాజేష్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు పరామర్శించినారు.

సంబంధిత పోస్ట్