రైతుల పక్షాన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన వినోద్ రెడ్డి

1033చూసినవారు
రైతుల పక్షాన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన వినోద్ రెడ్డి
లక్ష్మి పూర్ గాయత్రి పంపు హౌస్ నుండి వరద కాలువలోకి ఆదివారం నీటిని విడుదల చేపించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చొప్పదండి నియోజకవర్గంలోని పంట పొలాలకు నీరు అందించి రైతులను ఆదుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకి ప్రజల తరుపున రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన యువజన కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఉపాధ్యక్షులు నిమ్మ వినోద్ రెడ్డి. రైతుల పంట పొలాలకు నీరు అందించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్