కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడికి పరామర్శించిన కటారి

1066చూసినవారు
కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడికి పరామర్శించిన కటారి
గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆవుల ప్రవీణ్ యాదవ్ ఇటీవల అప్రెంటిక్స్ ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గొల్లపల్లి మండల మాజీ జెడ్పిటిసి మాజీ ఎంపీపీ మాజీ సింగల్ విండో చైర్మన్ కటారి చంద్రశేఖర రావు మంగళవారం ప్రవీణ్ యాదవ్ ఇంటికి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అన్న వెంట రమేష్ రెడ్డి నరసింహారెడ్డి తిరుపతి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్