రేవంత్ రెడ్డి సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు

76చూసినవారు
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చింతలపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నారా లక్ష్మణ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి జన జాతర బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్