యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు

52చూసినవారు
"భరణి" నక్షత్రంను పురస్కరించుకుని ధర్మపురిలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో స్వామివారికి సోమవారం రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అబిషేకం, ఆయుష్షు హోమం, హరతి మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజల్లో దేవస్థానం అధికారులు, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్