వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడు హల్ చల్

40338చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంగళవారం యువకుడు హల్ చల్ చేశాడు. లంబాడీ తండా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని వాటర్ ట్యాంకు ఎక్కి ఓ యువకుడు నిరసన తెలిపాడు. తమకి కొంత కాలంగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని దీనితో త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. నీళ్లు రాని పక్షంలో సూసైడ్ చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కి సెల్పీ వీడియో తీసుకుని పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్