ప్రమాదశాత్తు బావిలో పడి బాలిక మృతి

13650చూసినవారు
ప్రమాదశాత్తు బావిలో పడి బాలిక మృతి
నెల్లూరు జిల్లా కందుకూరు వాస్తవ్యులైన దేవరకొండ శ్రీనివాస్ అతని భార్య, కూతురు పార్వతి తల్లిదండ్రులతో పాటు బాతులు పెంచుకొనుటకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంకు వచ్చారు. గురువారం గంగారం గ్రామ శివారులో బాతులు మేపుతుండగా బాలికకు దప్పిక వేయడంతో దగ్గరలో గల గూడెపు తిరుపతి రెడ్డి వ్యవసాయ బావిలో మంచినీళ్లు తాగుటకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మునిగి చనిపోయిందని తండ్రి
ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతి కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్