క్యాన్సర్ కణతి అనుకుని వ్యక్తి ఆత్మహత్య

32345చూసినవారు
క్యాన్సర్ కణతి అనుకుని వ్యక్తి ఆత్మహత్య
క్యాన్సర్ వచ్చిందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లందకుంట మండలంలోని లక్ష్మాజిపల్లి గ్రామానికి చెందిన నల్ల మల్లారెడ్డి దవడపై చిన్న కణతి ఏర్పడటంతో భయాందోళన చెందాడు. అది క్యాన్సర్ అనుకుని భయపడి గురువారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్