ఈ ఏడాది రిపబ్లిక్ డే కవాతు ప్రత్యేకత ఇదే.?

67చూసినవారు
ఈ ఏడాది రిపబ్లిక్ డే కవాతు ప్రత్యేకత ఇదే.?
ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌ లో జరిగే కవాతు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.! రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు నిర్వహిస్తాయి. 144 మంది సిబ్బందితో కూడిన ఒక బృందంలో మొత్తం మహిళా సైనికులు ఉండటం ఓ ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ బృందంలో 60 మంది ఆర్మీ సిబ్బంది కాగా, మిగిలిన వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన సిబ్బంది ఉంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్