జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ పై వీగిన అవిశ్వాసం

17657చూసినవారు
జమ్మికుంట మున్సిపాలిటీ ఛైర్మన్ అవిశ్వాసంపై 27 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ నేటితో వీడింది. జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. గురువారం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా, ఓటింగ్ కు 30 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఛైర్మెన్ పై అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రత్యేక అధికారి మహేశ్వర్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్