ఎండపల్లి మండల ఎంఈఓగా రామచంద్రం

84చూసినవారు
ఎండపల్లి మండల ఎంఈఓగా రామచంద్రం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఎంఈఓగా గుండేటి రామచంద్రంను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ అధికారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎండపల్లి మండలంలోని గుల్లకోట జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుండేటి రామచంద్రంను ఇన్చార్జ్ ఎంఈఓగా నియమించడం పట్ల ఎండపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బృందం శుభాభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్